ఓణిల అలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో జరిగిన ఓణిల అలంకరణ వేడుకకు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ వేడుకలో మయాన్ రామచంద్రన్ మరియు అన్నపూర్ణ గార్ల కుమార్తె పార్దవి చంద్రన్ గారికి అక్షింతలు వేసి, చిన్నారికి ఆశీర్వచనం…









