రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కట్టం సాయి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం
తేదీ :04-09-2024
పినపాక మండలం
——————–
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట కు చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు కట్టం సాయి గారు 30వ తారీకు నాడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందినారు ఈ విషయం తెలుసుకుని ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి సాయి గారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆర్థిక సాయాన్ని అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు