మల్లెలమడుగు గ్రామంలో డా.బి ఆర్ అంబేద్కర్ గారి,133వ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,శ్రీ పోదేం వీరయ్య గారు,ఎంపీపీ గారు,##
———————————————–
ది:14.04.2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో
అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా అంబేడ్కర్ గారి, విగ్రహానికి పూలమాలలువేసి, నివాళులార్పించిన శ్రీ పాయం గారు,ఈ సందర్భంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ యోల్లలు దాటేలా చాటిచెప్పిన మహనీయుడు అంటరానితనం, కులావివక్ష, కుల నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించిన సమరయోధుడు భారతరత్న డాక్టర్ BR అంబేద్కర్ గారి,133వ జయంతి సందర్బంగా వారికీ ఘన నివాళులు అర్పించిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ పోదేం వీరయ్య గారు,

ఈ కార్యక్రమంలో
పినపాక నియోజకవర్గం టీపీసీసీ సభ్యులు చందా సంతోష్ గారు అశ్వాపురం మండలం ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత గారు, అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య గార ,భద్రాద్రి జిల్లా కో-ఆప్షన్ సభ్యులు షరీఫ్ గారు,అశ్వాపురం మండల కో-ఆప్షన్ సభ్యులు కధీర్ గారు ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *