వెంకటేశ్వర్లు గారి దశదిన కర్మలకు హాజరైన ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,
======================
తేదీ = 18-04-2024
అశ్వాపురం
========================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మీట్టగూడెం గ్రామానికి చెందిన పాయం మంగయ్య గారి కుమారుడు వెంకటేశ్వర్లు గారి దశదిన కర్మలకు హాజరై చిత్రపటానికి పూలువేసి నివాలులు అర్పించిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు గౌ “శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ కార్యక్రమం లో
మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు