##సమ్మయ్య గారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు , ఎంపీపీ గారు,##
======================
ది:12.04.2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగుడెం గ్రామం సరప సమ్మయ్య గారు ,అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని ఈరోజు వారి దగ్గరకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, అశ్వాపురం ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత గారు
ఈ కార్యక్రమంలో
అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య గారు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు