సవలం వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు, ఎంపీపీ గారి ##
=====================
ది:12-04-2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగుడెం గ్రామం నందు సవలం బాలయ్య – సుశీలమ్మ దంపతుల కుమారుడు సతీష్ – రాజేశ్వరి ల వివాహ వేడుకలో పాల్గోని వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రములు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, అశ్వాపురం మండల ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత గారు
ఈ కార్యక్రమంలో..
అశ్వాపురం మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య గారు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు