కొర్రాజుల జాతర మహోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు, 💐💐
======================
ది: 04-04-2024.తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కొమ్ముగూడెం గ్రామంలో పొడియం వారి ఇలవేల్పు కొర్రాజుల దేవుడి జాతర మహోత్సవ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
