ముత్యాలరావు గారి దశదిన కర్మలకు హాజరైన ఎమ్మెల్యే శ్రీ పాయం గారు

ది:25.03.2024 తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండలం ఆదర్శనగర్ గ్రామానికి చెందిన పల్లపు తిరుమలేష్ గారి కుమారుడు ముత్యాలరావు గారి, దశదిన కర్మలకు హాజరై చిత్రపటానికి పూలువేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,ఈ కార్యక్రమంలో….!ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,యూత్ కాంగ్రెస్ శ్రేణులు,కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *