పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి గారు
తేదీ : 31/10/2024
మణుగూరు మండలం
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు దీపావళి సందర్భంగా పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే ని అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి గారు,
ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు సిఐ సతీష్ కుమార్ గారు, అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి గారు, బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు