శ్రీ !!శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే  పాయం గారు 🕉️

తేదీ :07/09/2024
మణుగూరు మండలం
———————-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో వినాయక చవితి సందర్భంగా స్టేట్ బ్యాంక్ సమీపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరు నిర్వహిస్తున్న శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి పూజా కార్యక్రమానికి, ముఖ్యఅతిథిగా విచ్చేసి, రిబ్బన్ కట్ చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పాయం గారు తదుపరి గణేష్ కమిటీ వారు పాయం గారిని శాలువాతో సత్కరించారు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన  పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు  పాయం వెంకటేశ్వర్లు,   ఈ యొక్క కార్యక్రమానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గణేష్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *