గుండి వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు

తేదీ: 26-03-2024
మణుగూరు
మణుగూరు మండలం సమితి సింగారం గ్రామం నందు గుండి తిరుపతిరావు – సావిత్రి గార్ల దంపతుల కుమార్తె
శ్రావణి ప్రదానం వేడుకలో పాల్గొని కాబోయే వధువుని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు

ఈ కార్యక్రమం లో… మణుగూరు మండల ప్రెసిడెంట్ పీర్నాకి నవీన్ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *