పర్శిక వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు ఎంపీపీ గారు 💐
=====================
ది:24-04-2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల మిట్టగూడెం గ్రామం నందు పర్శిక గోపాల్ – రాజమ్మ ( ex సర్పంచ్ ) దంపతుల కుమారుడు సతీష్ కుమార్ – మమత వివాహ వేడుకలో పాల్గోని వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, అశ్వాపురం ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత గారు
ఈ కార్యక్రమంలో..
ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు