వజ్జ వారి ప్రధానం వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు
=====================
ది:18-04-2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అశోక్ నగర్ గ్రామం నందు వజ్జ ఈశ్వరమ్మ – అబ్బయ్య (లేటు) దంపతుల కుమార్తె రత్నకుమారి ప్రదానం వేడుకలో పాల్గోని కాబోయే వధువుని ఆశీర్వదించి నూతన వస్త్రములు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,
ఈ కార్యక్రమంలో..
మణుగూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ గారు
ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు