రంజాన్ వేడుకలో పాల్గోని ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,🌙🌙
======================
ది:11-04-2024 తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ వేడుకలో పాల్గొని ప్రత్యేకమైన ప్రార్ధనలు చేసి రంజాన్ పండగను ఉద్దేశించి మాట్లాడి ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
