బోళ్ల వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,##
=====================
ది:05-04-2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పి వి కాలనీ కమ్యూనిటీ హాల్ నందు బోళ్ల భాస్కర్ రావు – కమల దంపతుల కుమారుడు రామారావు – విజయలక్ష్మి ల వివాహ వేడుకలో పాల్గోని వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,
ఈ కార్యక్రమంలో..
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,
తదితరులు పాల్గొన్నారు