##అక్కినపల్లి వారి ప్రథానం వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,##

=====================
ది:03.004.2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొండయిగూడెం గ్రామం నందు అక్కినపల్లి రమాదేవి -రాంబాబు (లేట దంపతుల కుమార్తె వాసవి ప్రథానం వేడుకలో పాల్గోని కాబోయే పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,

ఈ కార్యక్రమంలో..
ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,
తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *