బండ్ల వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు 💐
=====================
ది:24-04-2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రం స్నేహ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు బండ్ల రాంబాబు – ఉమాదేవి దంపతుల కుమార్తె తేజశ్రీ – మనోజ్ కుమార్ వివాహ వేడుకలో పాల్గోని వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,
ఈ కార్యక్రమంలో..
ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు